Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:50 AM

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ
January 04, 2026 08:00 PM 483 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ బోజ్జన్న పేట గ్రామ సర్పంచ్ పల్లెర్ల విజయ శ్రీనివాస్‌ను రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడురి జ్యోతి రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పాలనలో సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన, పల్లె అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News