Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ
January 04, 2026 08:00 PM 492 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ బోజ్జన్న పేట గ్రామ సర్పంచ్ పల్లెర్ల విజయ శ్రీనివాస్‌ను రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడురి జ్యోతి రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పాలనలో సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన, పల్లె అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News