Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:36 PM

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ
January 04, 2026 08:00 PM 488 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ బోజ్జన్న పేట గ్రామ సర్పంచ్ పల్లెర్ల విజయ శ్రీనివాస్‌ను రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడురి జ్యోతి రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పాలనలో సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన, పల్లె అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News