స్థానికం ప్రతినిధి
మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ బోజ్జన్న పేట గ్రామ సర్పంచ్ పల్లెర్ల విజయ శ్రీనివాస్ను రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడురి జ్యోతి రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పాలనలో సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన, పల్లె అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి