Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:15 AM

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక
20-12-2025 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

స్థానిక ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తిరుమల సిరి (బి.ఏ–ఈహెచ్‌పి) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.

ఈనెల 30వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ ఫుట్‌బాల్ పోటీల్లో తిరుమల సిరి పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, ఇన్‌చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా. ఏ. మల్లేశంలు విద్యార్థినిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలోనూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. మునిస్వామి, హిస్టరీ అధ్యాపకుడు నర్సింగ్ కోటయ్య, ఎన్‌సీసీ ఆఫీసర్ సిహెచ్. సుధాకర్, డా. అంకుష్ తదితరులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

Article Image

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

స్థానిక ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తిరుమల సిరి (బి.ఏ–ఈహెచ్‌పి) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.

ఈనెల 30వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ ఫుట్‌బాల్ పోటీల్లో తిరుమల సిరి పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, ఇన్‌చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా. ఏ. మల్లేశంలు విద్యార్థినిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలోనూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. మునిస్వామి, హిస్టరీ అధ్యాపకుడు నర్సింగ్ కోటయ్య, ఎన్‌సీసీ ఆఫీసర్ సిహెచ్. సుధాకర్, డా. అంకుష్ తదితరులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News