Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:45 PM

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం
December 29, 2025 10:19 AM 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం


సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పిల్లలమర్రి 12వ శతాబ్దం నాటి శివాలయాలు సోమవారం మహా పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మసూత్రం కలిగిన రెండు శివాలయాల్లో తెల్లవారుజామున పంచామృతాలతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణలో అలంకృతుడైన పరమేశ్వరుని దివ్య దర్శనం పొందేందుకు భక్తులు తరలివచ్చారు. ఈశ్వరుని దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News