PRINT TIME: April 11, 2026 12:27 AM
సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం
సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం
December 29, 2025 10:19 AM
115 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పిల్లలమర్రి 12వ శతాబ్దం నాటి శివాలయాలు సోమవారం మహా పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మసూత్రం కలిగిన రెండు శివాలయాల్లో తెల్లవారుజామున పంచామృతాలతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణలో అలంకృతుడైన పరమేశ్వరుని దివ్య దర్శనం పొందేందుకు భక్తులు తరలివచ్చారు. ఈశ్వరుని దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి