Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:59 PM

సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం

సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం

సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం
06-02-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వినూత్న రాజకీయ శైలి

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మరోసారి తన రాజకీయ శైలితో ప్రజలమనసులుగెలుచుకుంటున్నారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరంగా సామాన్యుడిలా ప్రజల మధ్య కలిసిపోయారు.ఉదయం చిట్యాల పట్టణంలోని ఓ సాధారణ హోటల్‌లో టిఫిన్ చేసి, అక్కడే స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎలాంటి హడావుడి లేకుండా తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా, ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం పనిచేయాలనే తన రాజకీయ తత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటిచెప్పారు.ప్రజల మధ్యే తిరుగుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. అందుబాటులో ఉండే నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.సేవాభావంతో, నిరాడంబర రాజకీయంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా ఎమ్మెల్యే వీరేశం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతోచిట్యాలమున్సిపాలిటీలోకాంగ్రెస్పార్టీనిఘనవిజయానికనడిపించాలనే సంకల్పంతో ఆయన ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు.

Sthanikam

సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వినూత్న రాజకీయ శైలి

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మరోసారి తన రాజకీయ శైలితో ప్రజలమనసులుగెలుచుకుంటున్నారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరంగా సామాన్యుడిలా ప్రజల మధ్య కలిసిపోయారు.ఉదయం చిట్యాల పట్టణంలోని ఓ సాధారణ హోటల్‌లో టిఫిన్ చేసి, అక్కడే స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎలాంటి హడావుడి లేకుండా తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా, ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం పనిచేయాలనే తన రాజకీయ తత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటిచెప్పారు.ప్రజల మధ్యే తిరుగుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. అందుబాటులో ఉండే నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.సేవాభావంతో, నిరాడంబర రాజకీయంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా ఎమ్మెల్యే వీరేశం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతోచిట్యాలమున్సిపాలిటీలోకాంగ్రెస్పార్టీనిఘనవిజయానికనడిపించాలనే సంకల్పంతో ఆయన ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News