Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాజీ ఉపసర్పంచ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 06:32 PM

సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులపై శిక్షలు..!

సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులపై శిక్షలు..!

సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులపై శిక్షలు..!
April 08, 2026 04:18 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్ కాలేజీల్లో సమ్మర్ క్లాసెస్ కొనసాగిస్తూ విద్యార్థులను బలవంతంగా హాజరు కావాలని ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించడంతో ఎండల తీవ్రతకు విద్యార్థులు అలసట, డిహైడ్రేషన్ సమస్యలకు గురవుతున్నారు. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పెరుగుతున్నాయి.

ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు అదనపు క్లాసులతో మరింత ఒత్తిడి పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News