Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:17 PM

సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులపై శిక్షలు..!

సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులపై శిక్షలు..!

సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులపై శిక్షలు..!
April 08, 2026 04:18 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్ కాలేజీల్లో సమ్మర్ క్లాసెస్ కొనసాగిస్తూ విద్యార్థులను బలవంతంగా హాజరు కావాలని ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించడంతో ఎండల తీవ్రతకు విద్యార్థులు అలసట, డిహైడ్రేషన్ సమస్యలకు గురవుతున్నారు. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పెరుగుతున్నాయి.

ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు అదనపు క్లాసులతో మరింత ఒత్తిడి పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News