Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రికలు ముందంజ

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రికలు ముందంజ

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రికలు ముందంజ
January 16, 2026 01:49 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి


తుంగతుర్తి.ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యగా ఉంటూ, ప్రజా సమస్యలపై విజయ క్రాంతి దినపత్రిక వాస్తవాలు ప్రచురిస్తుందని అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో విజయ క్రాంతి దినపత్రిక యాజమాన్యం పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన క్యాలెండర్2026 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలపై విజయ క్రాంతి దినపత్రిక ముందంజలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత, దొంగరి శ్రీనివాస్, కుంచాల వీరారెడ్డి, బింగి వెంకటేశ్వర్లు, మట్టపల్లి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News