Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.
March 18, 2026 05:53 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

:ప్రతి సంవత్సరం ర్యాంకుల పర్వం జయ అకాడమీ కే సాధ్యం

:తక్కువ ఫీజుల తో ఎక్కువ ఫలితాలను సాధిస్తున్న జయ అకాడమీ

సైనిక్ నవోదయ ఫలితాలలో జయ అకాడమీ ప్రభంజనం అని అకాడమీ డైరెక్టర్ వి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నేడు ప్రకటించిన సైనిక ఫలితాలలో జయ అకాడమీకు చెందిన షాహిద్.. 300 మార్కులకు 265 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ లోని కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఎంపిక అయినట్లు తెలిపారు. నవోదయకు బి అక్షిత, జి జెరుసా, జె మోక్షదాయిని, వి వరుణ్ సాయి ఈ నలుగురు ఎంపికైనారు అని అన్నారు. ప్రతి సంవత్సరం జయ అకాడమీకి మంచిర్యాంకులు అందిస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News