Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:03 AM

సింగారం చర్చ్‌లో బోరు మోటార్ ప్రారంభించిన డా. రాజ్‌కుమార్ రెడ్డి

సింగారం చర్చ్‌లో బోరు మోటార్ ప్రారంభించిన డా. రాజ్‌కుమార్ రెడ్డి

సింగారం చర్చ్‌లో బోరు మోటార్ ప్రారంభించిన డా. రాజ్‌కుమార్ రెడ్డి
January 04, 2026 04:55 PM 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణపేట, జనవరి 4 స్థానిక ప్రతినిధి

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చర్చ్ ప్రాంగణంలో డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి బోరు మోటార్‌ను ప్రారంభించారు. ఈ బోరు ద్వారా చర్చ్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు హర్షాతిరేకాలతో స్వాగతించి అభినందించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని డా. రాజ్‌కుమార్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగేష్ పాస్టర్, అరుణ్ (ఏఎస్ఐ), లక్ష్మప్ప, ఉప సర్పంచ్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News