Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:35 PM

సింగారం చర్చ్‌లో బోరు మోటార్ ప్రారంభించిన డా. రాజ్‌కుమార్ రెడ్డి

సింగారం చర్చ్‌లో బోరు మోటార్ ప్రారంభించిన డా. రాజ్‌కుమార్ రెడ్డి

సింగారం చర్చ్‌లో బోరు మోటార్ ప్రారంభించిన డా. రాజ్‌కుమార్ రెడ్డి
January 04, 2026 04:55 PM 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణపేట, జనవరి 4 స్థానిక ప్రతినిధి

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చర్చ్ ప్రాంగణంలో డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి బోరు మోటార్‌ను ప్రారంభించారు. ఈ బోరు ద్వారా చర్చ్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు హర్షాతిరేకాలతో స్వాగతించి అభినందించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని డా. రాజ్‌కుమార్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగేష్ పాస్టర్, అరుణ్ (ఏఎస్ఐ), లక్ష్మప్ప, ఉప సర్పంచ్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News