PRINT TIME: April 10, 2026 09:11 AM
సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేటి మల్లయ్య
సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేటి మల్లయ్య
January 06, 2026 04:35 AM
23 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి