Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 01:36 AM

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్
January 08, 2026 02:52 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

నల్గొండ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎం ఆర్‌ఎఫ్) పథకం కింద మంజూరైన చెక్‌లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,50,000 విలువైన చెక్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. సీఎం ఆర్‌ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరమై, పేద ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు.

అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News