Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్
08-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

నల్గొండ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎం ఆర్‌ఎఫ్) పథకం కింద మంజూరైన చెక్‌లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,50,000 విలువైన చెక్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. సీఎం ఆర్‌ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరమై, పేద ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు.

అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

Sthanikam

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

నల్గొండ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎం ఆర్‌ఎఫ్) పథకం కింద మంజూరైన చెక్‌లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,50,000 విలువైన చెక్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. సీఎం ఆర్‌ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరమై, పేద ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు.

అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News