Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:55 PM

సదాశివపేటలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తాం – నాగరాజ్ గౌడ్

సదాశివపేటలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తాం – నాగరాజ్ గౌడ్

సదాశివపేటలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తాం – నాగరాజ్ గౌడ్
30-04-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగరాజ్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర–జిల్లా నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నాగరాజ్ గౌడ్ తెలిపారు.

Sthanikam

సదాశివపేటలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తాం – నాగరాజ్ గౌడ్

Article Image

సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగరాజ్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర–జిల్లా నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నాగరాజ్ గౌడ్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News