Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:54 PM

సచివాలయంలో ఉత్తమ్‌ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సచివాలయంలో ఉత్తమ్‌ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సచివాలయంలో ఉత్తమ్‌ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
January 08, 2026 06:30 PM 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఈరోజు సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని

ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సాగునీరు, పౌర సరఫరాలకు సంబంధించిన సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వారు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సానుకూల స్పందన లభించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News