Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:37 PM

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్
December 16, 2025 05:28 PM 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కూనూరు సాయి కుమార్ గౌడ్, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో సాయి కుమార్ గౌడ్ విజయం సాధించాలంటూ ముందుగానే మొక్కుకున్న గ్రామానికి చెందిన తెలుసూరి మల్లేష్, గెలుపు అనంతరం గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కును చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడిగా సాయి కుమార్ గౌడ్ విజయం గ్రామానికి శుభపరిణామమని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో బోగారం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News