Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:12 AM

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్
16-12-2025 946 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కూనూరు సాయి కుమార్ గౌడ్, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో సాయి కుమార్ గౌడ్ విజయం సాధించాలంటూ ముందుగానే మొక్కుకున్న గ్రామానికి చెందిన తెలుసూరి మల్లేష్, గెలుపు అనంతరం గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కును చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడిగా సాయి కుమార్ గౌడ్ విజయం గ్రామానికి శుభపరిణామమని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో బోగారం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Sthanikam

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

Article Image

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కూనూరు సాయి కుమార్ గౌడ్, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో సాయి కుమార్ గౌడ్ విజయం సాధించాలంటూ ముందుగానే మొక్కుకున్న గ్రామానికి చెందిన తెలుసూరి మల్లేష్, గెలుపు అనంతరం గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కును చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడిగా సాయి కుమార్ గౌడ్ విజయం గ్రామానికి శుభపరిణామమని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో బోగారం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News