Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 09:49 PM

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్
May 16, 2026 08:24 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్: రాచకొండ నార్కొటిక్స్ బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టగా, కారులో అక్రమంగా తరలిస్తున్న 431 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.20 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన రాకేష్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News