Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్
16-05-2026 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్: రాచకొండ నార్కొటిక్స్ బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టగా, కారులో అక్రమంగా తరలిస్తున్న 431 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.20 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన రాకేష్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

రూ.2.20 కోట్ల గంజాయి స్వాధీనం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అరెస్ట్

Article Image

చౌటుప్పల్: రాచకొండ నార్కొటిక్స్ బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టగా, కారులో అక్రమంగా తరలిస్తున్న 431 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.20 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన రాకేష్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News