Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?
05-03-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీవై పార్టీ పిఏసి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్

చౌటుప్పల్ పట్టణంలో హైవే రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థల లేమి, తగినంత ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ఉన్నవారిపై చలానాలు విధించడం చట్టప్రకారం సరైనది కాదని బీసీవై పార్టీ రాష్ట్ర పి ఏ సి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రోడ్ల పనులు పూర్తి కాకపోవడంతో స్థానిక వ్యాపారులు, కిరాణా, కూరగాయల వ్యాపారులు కూడా వ్యాపారం నడపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తగినంత ట్రాఫిక్ సిబ్బంది నియామకం, రోడ్ల పక్కన పార్కింగ్ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయడం, రోడ్లు పూర్తిగా సరిగా తయారయ్యే వరకు చలానా విధానాలను సడలించాలని డిమాండ్ చేశారు. లేదంటే, బి సి వై పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Sthanikam

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?

Article Image

బీసీవై పార్టీ పిఏసి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్

చౌటుప్పల్ పట్టణంలో హైవే రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థల లేమి, తగినంత ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ఉన్నవారిపై చలానాలు విధించడం చట్టప్రకారం సరైనది కాదని బీసీవై పార్టీ రాష్ట్ర పి ఏ సి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రోడ్ల పనులు పూర్తి కాకపోవడంతో స్థానిక వ్యాపారులు, కిరాణా, కూరగాయల వ్యాపారులు కూడా వ్యాపారం నడపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తగినంత ట్రాఫిక్ సిబ్బంది నియామకం, రోడ్ల పక్కన పార్కింగ్ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయడం, రోడ్లు పూర్తిగా సరిగా తయారయ్యే వరకు చలానా విధానాలను సడలించాలని డిమాండ్ చేశారు. లేదంటే, బి సి వై పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News