Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:22 PM

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి
May 07, 2026 04:57 AM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు

ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి

కోదాడ పట్టణంలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మరమత్తులు చేయించి గుంతలు పూడ్చిన కోదాడ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖల అధికారులు కలిసి కోదాడ పట్టణంలో ఆపరేషన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా రోడ్లను విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని తొలగించామని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ద్వారా గుర్తించినటువంటి రోడ్డు ప్రమాద స్థలాలలో మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నిర్మించవచ్చని ఎస్ఐ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News