Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 AM

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి
07-05-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు

ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి

కోదాడ పట్టణంలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మరమత్తులు చేయించి గుంతలు పూడ్చిన కోదాడ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖల అధికారులు కలిసి కోదాడ పట్టణంలో ఆపరేషన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా రోడ్లను విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని తొలగించామని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ద్వారా గుర్తించినటువంటి రోడ్డు ప్రమాద స్థలాలలో మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నిర్మించవచ్చని ఎస్ఐ తెలిపారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

Article Image

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు

ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి

కోదాడ పట్టణంలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మరమత్తులు చేయించి గుంతలు పూడ్చిన కోదాడ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖల అధికారులు కలిసి కోదాడ పట్టణంలో ఆపరేషన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా రోడ్లను విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని తొలగించామని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ద్వారా గుర్తించినటువంటి రోడ్డు ప్రమాద స్థలాలలో మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నిర్మించవచ్చని ఎస్ఐ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News