ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు
ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి
కోదాడ పట్టణంలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మరమత్తులు చేయించి గుంతలు పూడ్చిన కోదాడ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖల అధికారులు కలిసి కోదాడ పట్టణంలో ఆపరేషన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా రోడ్లను విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని తొలగించామని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ద్వారా గుర్తించినటువంటి రోడ్డు ప్రమాద స్థలాలలో మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నిర్మించవచ్చని ఎస్ఐ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి