Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ
March 25, 2026 07:09 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిటిజన్ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం – కుటుంబానికి భరోసా

చౌటుప్పల్ పట్టణంలోని సిటిజన్ బ్యాంక్ శాఖలో ఖాతాదారుడిగా ఉన్న వెలిమినేడు గ్రామానికి చెందిన ఎంపాల వెంకటరెడ్డి (57) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరైన రూ.3 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని బుధవారం సిటిజన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరేంద్ర కుమార్ చెక్కు రూపంలో మృతుడి భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఖాతాదారుల భద్రత కోసం అమలు చేస్తున్న బీమా పథకాలు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. ప్రమాద సమయాల్లో ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జె. పూర్ణయ్య, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News