Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:17 PM

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం
January 28, 2026 08:49 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

 స్థానికం ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కుడకుడ రోడ్డులో పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, పాదచారులు పాటించాల్సిన నియమాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించొద్దని సూచించారు. ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా హెడ్ ఫోన్లు పెట్టుకుని రోడ్డు దాటడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు కూడా పాదచారుల ప్రాధాన్యతను గుర్తించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని కోరారు. సురక్షిత ప్రయాణమే అందరి లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News