Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం
January 28, 2026 08:49 AM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

 స్థానికం ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కుడకుడ రోడ్డులో పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, పాదచారులు పాటించాల్సిన నియమాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించొద్దని సూచించారు. ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా హెడ్ ఫోన్లు పెట్టుకుని రోడ్డు దాటడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు కూడా పాదచారుల ప్రాధాన్యతను గుర్తించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని కోరారు. సురక్షిత ప్రయాణమే అందరి లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News