PRINT TIME: July 11, 2026 12:11 AM
రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన
రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన
March 17, 2026 08:26 PM
99 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అకస్మాత్తుగా వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ వడగళ్ల వర్షం కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి