Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 09:55 PM

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన
March 17, 2026 08:26 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అకస్మాత్తుగా వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ వడగళ్ల వర్షం కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News