Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన
17-03-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అకస్మాత్తుగా వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ వడగళ్ల వర్షం కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.


Sthanikam

రొద్దంలో వడగళ్ల వర్షం.. రైతుల్లో ఆందోళన

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అకస్మాత్తుగా వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ వడగళ్ల వర్షం కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News