Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

రొద్దంలో: స్వచ్చాంధ్రలో భాగంగా పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్ల పంపిణీ

రొద్దంలో: స్వచ్చాంధ్రలో భాగంగా పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్ల పంపిణీ

రొద్దంలో: స్వచ్చాంధ్రలో భాగంగా పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్ల పంపిణీ
April 04, 2026 07:18 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చాంధ్ర కార్యక్రమం కింద పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు.

గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, చెత్త సేకరణను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ ట్రైసైకిళ్లు అందజేశారు. పంచాయతీ కార్మికులు తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News