Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

రొద్దంలో: స్వచ్చాంధ్రలో భాగంగా పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్ల పంపిణీ

రొద్దంలో: స్వచ్చాంధ్రలో భాగంగా పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్ల పంపిణీ

రొద్దంలో: స్వచ్చాంధ్రలో భాగంగా పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్ల పంపిణీ
April 04, 2026 07:18 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చాంధ్ర కార్యక్రమం కింద పంచాయతీ కార్మికులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు.

గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, చెత్త సేకరణను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ ట్రైసైకిళ్లు అందజేశారు. పంచాయతీ కార్మికులు తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News