PRINT TIME: May 26, 2026 04:55 PM
రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు
రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు
March 18, 2026 10:24 AM
58 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని హిందూ స్మశాన వాటికలో కంపచెట్లు అధికంగా పెరిగి ఉండటంతో ఉగాది సందర్భంగా సమాధులకు పూజలు చేయడానికి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక నాయకులు మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జేసీబీ సహాయంతో కంపచెట్లను తొలగించి స్మశాన వాటికను శుభ్రం చేశారు. మంత్రి సవితమ్మ త్వరిత స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి