Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు
March 18, 2026 10:24 AM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని హిందూ స్మశాన వాటికలో కంపచెట్లు అధికంగా పెరిగి ఉండటంతో ఉగాది సందర్భంగా సమాధులకు పూజలు చేయడానికి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక నాయకులు మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జేసీబీ సహాయంతో కంపచెట్లను తొలగించి స్మశాన వాటికను శుభ్రం చేశారు. మంత్రి సవితమ్మ త్వరిత స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News