Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:03 AM

రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం

రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం

రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం
May 01, 2026 08:49 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్‌ను బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.


ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సమయానికి చికిత్స అందించేందుకు ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News