Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 04:23 AM

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు  కన్నుమూత
May 16, 2026 04:04 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.

విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News