Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీ – రోడ్డు పక్కకు దూసుకెళ్లిన డీసీఎం స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 05:35 PM

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు  కన్నుమూత
May 16, 2026 04:04 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.

విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News