Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:28 AM

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు  కన్నుమూత
16-05-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.

విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

Sthanikam

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

Article Image

చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.

విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News