Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు
January 24, 2026 11:53 AM 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ఫైనలిస్టులకు డైరెక్టర్‌ వేణు గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు

రిపబ్లిక్‌ డే సందర్భంగా చిట్యాల లోని గ్రీన్ గ్రో పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఫైనల్స్‌కు చేరుకున్న విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయం–పరాజయాలను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో ఉత్తమంగా ఆడితేనే నిజమైన క్రీడాకారులవుతారు” అని సూచించారు. ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ ఇదే ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.

క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తిని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News