Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు
January 24, 2026 11:53 AM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ఫైనలిస్టులకు డైరెక్టర్‌ వేణు గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు

రిపబ్లిక్‌ డే సందర్భంగా చిట్యాల లోని గ్రీన్ గ్రో పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఫైనల్స్‌కు చేరుకున్న విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయం–పరాజయాలను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో ఉత్తమంగా ఆడితేనే నిజమైన క్రీడాకారులవుతారు” అని సూచించారు. ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ ఇదే ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.

క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తిని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News