Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:52 AM

రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్

రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్

రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్
20-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్ఐ చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ....జహీరాబాద్ సబ్ డివిజన్ లో జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్స్ శివలింగం, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,ఆధ్వర్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం 21 తారీకు (బుధవారం) ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధించిన అధికారులు హాజరుకానున్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు,యువత, పెద్దలు,వృద్ధులు,విద్యార్థులు,మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

Sthanikam

రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్ఐ చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ....జహీరాబాద్ సబ్ డివిజన్ లో జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్స్ శివలింగం, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,ఆధ్వర్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం 21 తారీకు (బుధవారం) ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధించిన అధికారులు హాజరుకానున్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు,యువత, పెద్దలు,వృద్ధులు,విద్యార్థులు,మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News