Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో  మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని
January 23, 2026 05:00 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 24-01-2026 తేదీ అనగా (రేపు) శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి చాట్రాయి మండల, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలను (వినతులు) స్వీకరిస్తారని కాబట్టి సమస్యలు వున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News