Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:28 AM

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో  మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని
January 23, 2026 05:00 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 24-01-2026 తేదీ అనగా (రేపు) శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి చాట్రాయి మండల, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలను (వినతులు) స్వీకరిస్తారని కాబట్టి సమస్యలు వున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News