Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:00 PM

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో  మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని
January 23, 2026 05:00 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 24-01-2026 తేదీ అనగా (రేపు) శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి చాట్రాయి మండల, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలను (వినతులు) స్వీకరిస్తారని కాబట్టి సమస్యలు వున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News