PRINT TIME: April 11, 2026 02:00 PM
రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని
రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని
January 23, 2026 05:00 PM
25 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 24-01-2026 తేదీ అనగా (రేపు) శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి చాట్రాయి మండల, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలను (వినతులు) స్వీకరిస్తారని కాబట్టి సమస్యలు వున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి