Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:56 PM

రేణుకనగర్‌లో కోళ్ల మృతి కలకలం – విష ప్రయోగం అనుమానం

రేణుకనగర్‌లో కోళ్ల మృతి కలకలం – విష ప్రయోగం అనుమానం

రేణుకనగర్‌లో కోళ్ల మృతి కలకలం – విష ప్రయోగం అనుమానం
March 26, 2026 03:12 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం రేణుకనగర్‌లో కోళ్ల ఆకస్మిక మరణం కలకలం రేపింది. రెండు కుటుంబాలకు చెందిన సుమారు 50 కోళ్లు ఒక్కసారిగా మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

బాధిత రైతులు ఇది సహజ మరణం కాదని, ఎవరైనా కావాలని విషప్రయోగం చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధి అయిన కోళ్లను ఇలా చంపేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టాలని, మృతికి గల అసలు కారణాలను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News