Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:40 AM

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్
10-02-2026 303 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తాడు సహాయంతో ఎక్కి శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్వహణలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో లోపల భారీగా ఇసుక, మట్టి పేరుకుపోయినట్లు తేలింది.మెట్లు వంటి భద్రతా సౌకర్యాలు లేకపోయినా గ్రామపంచాయతీ సిబ్బంది నోముల శంకరయ్య ఒక తాడు సహాయంతో ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రపరిచే పనులు చేపట్టారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన ఈ చర్య పంచాయతీ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా గ్రామంలో చర్చకు దారితీసింది.తాగునీటి ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నా, రెండేళ్లుగా పట్టించుకోకపోవడం ప్రజారోగ్యంపై ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాగునీటి సరఫరా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

Article Image

తాడు సహాయంతో ఎక్కి శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్వహణలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో లోపల భారీగా ఇసుక, మట్టి పేరుకుపోయినట్లు తేలింది.మెట్లు వంటి భద్రతా సౌకర్యాలు లేకపోయినా గ్రామపంచాయతీ సిబ్బంది నోముల శంకరయ్య ఒక తాడు సహాయంతో ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రపరిచే పనులు చేపట్టారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన ఈ చర్య పంచాయతీ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా గ్రామంలో చర్చకు దారితీసింది.తాగునీటి ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నా, రెండేళ్లుగా పట్టించుకోకపోవడం ప్రజారోగ్యంపై ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాగునీటి సరఫరా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News