Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్
January 19, 2026 02:47 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాల్గొన్న పదహారో వార్డు యువకులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మాజీ కౌన్సిలర్ షేక్ జహీర్ కలిశారు. ఈ సందర్భంగా పదహారో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్‌కు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ భేటీలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News