Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్
January 19, 2026 02:47 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాల్గొన్న పదహారో వార్డు యువకులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మాజీ కౌన్సిలర్ షేక్ జహీర్ కలిశారు. ఈ సందర్భంగా పదహారో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్‌కు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ భేటీలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News