Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్
January 19, 2026 02:47 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాల్గొన్న పదహారో వార్డు యువకులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మాజీ కౌన్సిలర్ షేక్ జహీర్ కలిశారు. ఈ సందర్భంగా పదహారో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్‌కు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ భేటీలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News