రావెళ్ళ కృష్ణారావు–మాలతి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
రావెళ్ళ కృష్ణారావు–మాలతి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
Harish HS
మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ఆశీస్సులు
దంపతులకు పలువురు నాయకులు,మిత్రుల శుభాకాంక్షలు
కోదాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ళ కృష్ణారావు, మాలతి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు గోపి రెడ్డి నగర్ లోని రావెళ్ల కృష్ణా రావు నివాసం లో గురువారం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ రావెళ్ళ కృష్ణారావు, మాలతి దంపతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగాలని ఆశీర్వదించారు. కాగా ఈ సందర్భంగా హుజూర్నగర్ వాస్తవ్యులు తాళ్లూరి నరసింహారావు ధర్మపత్ని సరిత, భాస్కర్ రావు రంగాచారి పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు,బంధువులు ,దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి