Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్

రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్

రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్
08-12-2025 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన చొక్కారపు విజయ్‌కుమార్ ను పీ ఆర్ టీ యు (PRTU) రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమించినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

సంస్థలో ఎన్నేళ్లుగా నిరంతరంగా, నిబద్ధతతో సేవలందిస్తున్న ఆయన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు.

ఈ నియామకంతో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చొల్లేటి రాజన్ బాబు, యాదాద్రి–భువనగిరి జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ బీమిడి ఉపేందర్, రామన్నపేట మండల శాఖ అధ్యక్షులు లింగాచారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం హర్షం వ్యక్తం చేస్తూ విజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.



Sthanikam

రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్

Article Image

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన చొక్కారపు విజయ్‌కుమార్ ను పీ ఆర్ టీ యు (PRTU) రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమించినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

సంస్థలో ఎన్నేళ్లుగా నిరంతరంగా, నిబద్ధతతో సేవలందిస్తున్న ఆయన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు.

ఈ నియామకంతో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చొల్లేటి రాజన్ బాబు, యాదాద్రి–భువనగిరి జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ బీమిడి ఉపేందర్, రామన్నపేట మండల శాఖ అధ్యక్షులు లింగాచారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం హర్షం వ్యక్తం చేస్తూ విజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News