PRINT TIME: April 11, 2026 01:58 PM
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త
January 21, 2026 02:04 PM
43 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం (HW ) ప్రాధమిక పాఠశాల నందు 2 వ తరగతి చదువుతున్న పరిమి. ప్రశస్త "leap for a word making india english literature కాంపిటీషన్ జోనల్ లెవెల్ లో ఎంపిక అయ్యి కాకినాడలో జరుగు రాష్ట్ర లెవెల్ పోటీలకు వెళ్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ సంతోషిస్తున్నామని, తమ వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరించిన ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాస్ రావు ఎంఈవో 2 విఎస్వి.బ్రహ్మాచారి లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఒక ప్రకటనలో తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి