Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త
January 21, 2026 02:04 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం (HW ) ప్రాధమిక పాఠశాల నందు 2 వ తరగతి చదువుతున్న పరిమి. ప్రశస్త "leap for a word making india english literature కాంపిటీషన్ జోనల్ లెవెల్ లో ఎంపిక అయ్యి కాకినాడలో జరుగు రాష్ట్ర లెవెల్ పోటీలకు వెళ్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ సంతోషిస్తున్నామని, తమ వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరించిన ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాస్ రావు ఎంఈవో 2 విఎస్వి.బ్రహ్మాచారి లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఒక ప్రకటనలో తెలియజేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News