Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:36 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త
21-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం (HW ) ప్రాధమిక పాఠశాల నందు 2 వ తరగతి చదువుతున్న పరిమి. ప్రశస్త "leap for a word making india english literature కాంపిటీషన్ జోనల్ లెవెల్ లో ఎంపిక అయ్యి కాకినాడలో జరుగు రాష్ట్ర లెవెల్ పోటీలకు వెళ్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ సంతోషిస్తున్నామని, తమ వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరించిన ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాస్ రావు ఎంఈవో 2 విఎస్వి.బ్రహ్మాచారి లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఒక ప్రకటనలో తెలియజేశారు

Sthanikam

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తుమ్మగూడెం రెండవ తరగతి విద్యార్ధిని పరిమి ప్రశస్త

Article Image

చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం (HW ) ప్రాధమిక పాఠశాల నందు 2 వ తరగతి చదువుతున్న పరిమి. ప్రశస్త "leap for a word making india english literature కాంపిటీషన్ జోనల్ లెవెల్ లో ఎంపిక అయ్యి కాకినాడలో జరుగు రాష్ట్ర లెవెల్ పోటీలకు వెళ్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ సంతోషిస్తున్నామని, తమ వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరించిన ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాస్ రావు ఎంఈవో 2 విఎస్వి.బ్రహ్మాచారి లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఒక ప్రకటనలో తెలియజేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News