Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:35 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి విజిత్ కు మండల విద్యాశాఖాధికారుల అభినందనలు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి విజిత్ కు మండల విద్యాశాఖాధికారుల అభినందనలు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి విజిత్ కు మండల విద్యాశాఖాధికారుల  అభినందనలు
21-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కొత్తగూడెం (హెచ్ డబ్ల్యూ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన గాలంకి విజిత్ Leap for word making India English Literate కాంపిటీషన్ నందు జోనల్ స్థాయిలో ఎంపిక కాబడి కాకినాడలో జరుగు స్టేట్ లెవెల్ కు వెళ్లడం జరిగింది అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుధీర్ బాబుకు ఎంపిక కాబడిన విద్యార్థిని కి ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఎంఈఓ 2 వి ఎస్ వి బ్రహ్మాచారి లు అభినందనలు తెలియజేశారు

Sthanikam

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి విజిత్ కు మండల విద్యాశాఖాధికారుల అభినందనలు

Article Image

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కొత్తగూడెం (హెచ్ డబ్ల్యూ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన గాలంకి విజిత్ Leap for word making India English Literate కాంపిటీషన్ నందు జోనల్ స్థాయిలో ఎంపిక కాబడి కాకినాడలో జరుగు స్టేట్ లెవెల్ కు వెళ్లడం జరిగింది అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుధీర్ బాబుకు ఎంపిక కాబడిన విద్యార్థిని కి ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఎంఈఓ 2 వి ఎస్ వి బ్రహ్మాచారి లు అభినందనలు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News