Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:06 AM

రామన్నపేట విద్యార్థులకు ఏఐపై అవగాహన

రామన్నపేట విద్యార్థులకు ఏఐపై అవగాహన

రామన్నపేట విద్యార్థులకు ఏఐపై అవగాహన
16-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఆరవ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఐబీఎం కన్సల్టెన్సీలకు చెందిన సాయి రాఘవేంద్ర, లక్ష్మీ ప్రసన్న, సోమనాథ్ విద్యార్థులకు ఏఐ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై వివరించారు.

కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, ఆంజనేయులు, కార్యాలయ సిబ్బంది శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట విద్యార్థులకు ఏఐపై అవగాహన

Article Image

రామన్నపేట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఆరవ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఐబీఎం కన్సల్టెన్సీలకు చెందిన సాయి రాఘవేంద్ర, లక్ష్మీ ప్రసన్న, సోమనాథ్ విద్యార్థులకు ఏఐ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై వివరించారు.

కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, ఆంజనేయులు, కార్యాలయ సిబ్బంది శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News