Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు
December 15, 2025 12:21 AM 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగాదేవి స్వామి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 221 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన స్వామికి గ్రామ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో BRSతో పాటు ఇతర అభ్యర్థులను పక్కనబెట్టి ఓటర్లు స్వామికి పట్టం కట్టడం గమనార్హం. గతంలో స్వామి తండ్రి నరసింహ రెండు సార్లు సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమి పాలైనా, ఆయన కలను ఇప్పుడు తనయుడు నెరవేర్చాడని గ్రామంలో చర్చ నడుస్తోంది.

తండ్రి ఆశయాన్ని సాకారం చేసిన స్వామిని స్థానిక గ్రామస్థులు, స్నేహితులు హర్షాతిరేకాలతో అభినందిస్తున్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News