Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం

రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం

రమణక్కపేటలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం
February 16, 2026 07:09 PM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రాంప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ అటవీ భూముల సాగుదారులకు సాగు హక్కులు కల్పించి, పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే జరిపి నా తర్వాత ఫారెస్ట్ కానీ 420 ఎకరాలు భూమికి పట్టాలు మంజూరు చేయాలని, 1980 కి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫారెస్ట్ కన్షావేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ ప్రకారం సాగుదారులకు హక్కులు కల్పించాలని, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధా ప్రకారం కొనసాగించాలని, విబి గ్రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని, బంజర భూములకు పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో క్లాయిములు దాఖలు చేయడం జరిగిందని, కలెక్టర్,జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి సమీక్ష ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలన చేసి పట్టాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అటవీ భూములలో సాగు దారులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలన్నారు.కౌలు రైతులకు హామీలేని రుణాలు మంజూరు చేయాలన్నారు .ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపరిహారం అందించాలన్నారు. మార్చి రెండవ తేదీన చలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని,కొత్తపల్లి రాంప్రసాద్, దారా బేబీ షాలిని, నందిపాము రాణి,కొత్తపల్లి నాగ మల్లికార్జునరావు, కొత్తపల్లి ప్రభాకర్ రావు, మాదాసు పుల్లారావు,ముష్టిబండ కామా చారి,కొడపాక రామకృష్ణ చారి, చలకంటే వెంకటేశ్వరరావు , మాటూరి శ్రీనివాసరావు,మాదాసు పుల్లారావు, చిట్టిపాటి పుల్లారావు, కొత్తపల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News