Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:18 PM

రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ

రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ

రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ
06-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే నినాదంతో తిరుపతయ్య కుమారుడు కాంతారావు ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకరంగా నగదు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ రమణక్కపేట ఉపాధ్యాయ వర్గం మండలంలోననూ జిల్లాలోనూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు . ఆటలలో పాటలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను వారి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని కాంతారావు గారు సత్కరించారు.విద్యా వైద్యం ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులను కేవలం పుస్తక పురుగులు వలే కాకుండా సామాజిక స్పృహ పెంచేందుకు ఉపాధ్యాయ వర్గం తల్లిదండ్రులుదోహదపడాలని హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేత చలసాని రామారావు ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య వేములబక్కయ్య, ముసునూరు ఎంపీపీ జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ

Article Image

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే నినాదంతో తిరుపతయ్య కుమారుడు కాంతారావు ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకరంగా నగదు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ రమణక్కపేట ఉపాధ్యాయ వర్గం మండలంలోననూ జిల్లాలోనూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు . ఆటలలో పాటలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను వారి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని కాంతారావు గారు సత్కరించారు.విద్యా వైద్యం ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులను కేవలం పుస్తక పురుగులు వలే కాకుండా సామాజిక స్పృహ పెంచేందుకు ఉపాధ్యాయ వర్గం తల్లిదండ్రులుదోహదపడాలని హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేత చలసాని రామారావు ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య వేములబక్కయ్య, ముసునూరు ఎంపీపీ జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News