Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

రామాలయ నిర్మాణానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరాళం

రామాలయ నిర్మాణానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరాళం

రామాలయ నిర్మాణానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   విరాళం
April 10, 2026 05:00 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భక్తి భావాన్ని చాటుకుంటూ చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామాలయ గుడికి రూ.1 లక్ష విరాళం ప్రకటించారు.

గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక ఐక్యతకు దేవాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన సేవాభావాన్ని అభినందించారు. గ్రామస్థుల నుంచి కూడా ఈ చర్యకు మంచి స్పందన వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News