Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
24-05-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ.40 వేల నగదు పంపిణీ

పేదలకు అండగా ఉంటామని ట్రస్ట్ ప్రతినిధుల హామీ

రాజీవ్ స్మారక ఫౌండేషన్ (ట్రస్ట్) ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఆదివారం పలువురు లబ్ధిదారులకు రూ.40 వేల నగదు పంపిణీ చేశారు.నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్యకు రూ.15,000, తంగడపల్లి గ్రామానికి చెందిన ఉదరి క్రిష్టయ్యకు రూ.15,000, చౌటుప్పల్‌కు చెందిన కేశనాచారి కుటుంబానికి రూ.10,000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి ఖయ్యూం, కార్యదర్శి నల్ల నరసింహ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ఫౌండేషన్ లక్ష్యమని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామం పాలమాకుల నర్సింహా, గుండు మల్లయ్య, కోడెం రాములు, దుర్గం శ్రీనివాస్, తడక ఆంజనేయులు, తంగడపల్లి గ్రామం ఉబ్బు వెంకటయ్య, బత్తుల లింగస్వామి, బొజ్జ బుచ్చయ్య, ఊందరి సురేష్, ఊదరి రామచంద్రం, బెదరం లింగస్వామి, దాసరి చంద్రయ్య, మహ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

Article Image

రూ.40 వేల నగదు పంపిణీ

పేదలకు అండగా ఉంటామని ట్రస్ట్ ప్రతినిధుల హామీ

రాజీవ్ స్మారక ఫౌండేషన్ (ట్రస్ట్) ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఆదివారం పలువురు లబ్ధిదారులకు రూ.40 వేల నగదు పంపిణీ చేశారు.నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్యకు రూ.15,000, తంగడపల్లి గ్రామానికి చెందిన ఉదరి క్రిష్టయ్యకు రూ.15,000, చౌటుప్పల్‌కు చెందిన కేశనాచారి కుటుంబానికి రూ.10,000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి ఖయ్యూం, కార్యదర్శి నల్ల నరసింహ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ఫౌండేషన్ లక్ష్యమని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామం పాలమాకుల నర్సింహా, గుండు మల్లయ్య, కోడెం రాములు, దుర్గం శ్రీనివాస్, తడక ఆంజనేయులు, తంగడపల్లి గ్రామం ఉబ్బు వెంకటయ్య, బత్తుల లింగస్వామి, బొజ్జ బుచ్చయ్య, ఊందరి సురేష్, ఊదరి రామచంద్రం, బెదరం లింగస్వామి, దాసరి చంద్రయ్య, మహ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News