Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.
21-05-2026 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో సమాచార సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కొత్తపెళ్లి అబ్రహం కుమార్, గుండాల నరసింహ, నంద్యాల భిక్షం రెడ్డి, గంగుల రాజిరెడ్డి, పున్న జగన్మోహన్, గుత్తా నర్సిరెడ్డి, మొహమ్మద్ నాసర్, రామిని రమేష్, శంబాల వెంకన్న, మోటే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.

Article Image

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో సమాచార సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కొత్తపెళ్లి అబ్రహం కుమార్, గుండాల నరసింహ, నంద్యాల భిక్షం రెడ్డి, గంగుల రాజిరెడ్డి, పున్న జగన్మోహన్, గుత్తా నర్సిరెడ్డి, మొహమ్మద్ నాసర్, రామిని రమేష్, శంబాల వెంకన్న, మోటే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News