Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.
22-05-2026 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

విత్తన మేళాలో ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204 వంటి సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు డా. వై. చంద్రమోహన్ (99085 77040), డా. శ్రీధర్ సిద్ధి (98496 35235)లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Sthanikam

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.

Article Image

హైదరాబాద్,: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

విత్తన మేళాలో ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204 వంటి సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు డా. వై. చంద్రమోహన్ (99085 77040), డా. శ్రీధర్ సిద్ధి (98496 35235)లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News