PRINT TIME: April 10, 2026 08:05 AM
రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.
రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.
January 30, 2026 09:32 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
District
Sr.Journalist YVN
రాజాం, (విజయనగరం జిల్లా) :.రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ తదితర రెవెన్యూ శాఖ సంబంధిత విధులపై రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక శిక్షణ. రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని, జాయింట్ ఎల్పీఎంలు సరిచేయాలని దిశానిర్దేశం చేసిన కలెక్టర్.శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీలాగాంధీ, సర్వే ఏడి విజయకుమార్.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి