Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:29 AM

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.
January 30, 2026 09:32 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

రాజాం, (విజయనగరం జిల్లా) :.రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ తదితర రెవెన్యూ శాఖ సంబంధిత విధులపై రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక శిక్షణ. రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని, జాయింట్ ఎల్పీఎంలు సరిచేయాలని దిశానిర్దేశం చేసిన కలెక్టర్.శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీలాగాంధీ, సర్వే ఏడి విజయకుమార్.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News