Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:33 PM

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.
January 30, 2026 09:32 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

రాజాం, (విజయనగరం జిల్లా) :.రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ తదితర రెవెన్యూ శాఖ సంబంధిత విధులపై రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక శిక్షణ. రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని, జాయింట్ ఎల్పీఎంలు సరిచేయాలని దిశానిర్దేశం చేసిన కలెక్టర్.శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీలాగాంధీ, సర్వే ఏడి విజయకుమార్.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News