Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!
April 06, 2026 04:27 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెర్వుగట్టు శివుడి చెంత మౌనిక రమేష్ గౌడ్ దంపతుల మొక్కులు

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనిక రమేష్ గౌడ్ సోమవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...​"తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక నేత రాజగోపాల్ రెడ్డి. ఆయన మంత్రి పదవి చేపడితే మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే పబ్బు రాజు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News