Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:10 AM

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!
April 06, 2026 04:27 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెర్వుగట్టు శివుడి చెంత మౌనిక రమేష్ గౌడ్ దంపతుల మొక్కులు

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనిక రమేష్ గౌడ్ సోమవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...​"తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక నేత రాజగోపాల్ రెడ్డి. ఆయన మంత్రి పదవి చేపడితే మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే పబ్బు రాజు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News