Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!
06-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెర్వుగట్టు శివుడి చెంత మౌనిక రమేష్ గౌడ్ దంపతుల మొక్కులు

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనిక రమేష్ గౌడ్ సోమవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...​"తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక నేత రాజగోపాల్ రెడ్డి. ఆయన మంత్రి పదవి చేపడితే మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే పబ్బు రాజు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నారు."

Sthanikam

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

Article Image

చెర్వుగట్టు శివుడి చెంత మౌనిక రమేష్ గౌడ్ దంపతుల మొక్కులు

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనిక రమేష్ గౌడ్ సోమవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...​"తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక నేత రాజగోపాల్ రెడ్డి. ఆయన మంత్రి పదవి చేపడితే మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే పబ్బు రాజు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News