Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
January 19, 2026 06:23 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఇప్పటివరకు మొక్కజొన్న 8000 ఎకరాలు మరియు వరి 500 ఎకరాలు సాగులో ఉన్నవని రైతులుకు అవసరమయ్యే యూరియా నిల్వలు అన్ని పిఎసిఎస్ లనందు 135 మెట్రిక్ టన్నులు మరియు ప్రైవేట్ షాపుల నందు 100 మెటెక్ టన్నులు అందుబాటులో ఉంచటం జరిగినదని రైతులు ముఖ్యంగా ఈ రబీ సీజన్ కు e పంట నందు మొక్కజొన్న వరి పంటలను నమోదు చేయించుకొనవలెనని e పంట నమోదు అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నదని రైతులు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద సహాయ వ్యవసాయ అధికారి విఏఏ లేదా వీహెచ్ఏ లను కలసి మీ సర్వేనెంబర్ ఆధార్ నెంబర్లతో e పంట నందు నమోదు చేసుకోవలెనని e పంట నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వం కల్పించే గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి లభిస్తుందని ధాన్యం కొనుగోలు పంట నష్టపరిహారం సీసీఆర్సీ కార్డులు పంట రుణాలు రైతుగా గుర్తింపు పొందిన వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చునని కావున రైతులు అందరూ మీ గ్రామంలోని ఆర్ఎస్కే లను సంప్రదించి e పంట నమోదు చేయించుకొనవలెనని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలియజేశారు ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి గ్రామమునందు e పంట నమోదును పరిశీలించటం జరిగినదని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News