Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:36 AM

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
19-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఇప్పటివరకు మొక్కజొన్న 8000 ఎకరాలు మరియు వరి 500 ఎకరాలు సాగులో ఉన్నవని రైతులుకు అవసరమయ్యే యూరియా నిల్వలు అన్ని పిఎసిఎస్ లనందు 135 మెట్రిక్ టన్నులు మరియు ప్రైవేట్ షాపుల నందు 100 మెటెక్ టన్నులు అందుబాటులో ఉంచటం జరిగినదని రైతులు ముఖ్యంగా ఈ రబీ సీజన్ కు e పంట నందు మొక్కజొన్న వరి పంటలను నమోదు చేయించుకొనవలెనని e పంట నమోదు అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నదని రైతులు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద సహాయ వ్యవసాయ అధికారి విఏఏ లేదా వీహెచ్ఏ లను కలసి మీ సర్వేనెంబర్ ఆధార్ నెంబర్లతో e పంట నందు నమోదు చేసుకోవలెనని e పంట నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వం కల్పించే గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి లభిస్తుందని ధాన్యం కొనుగోలు పంట నష్టపరిహారం సీసీఆర్సీ కార్డులు పంట రుణాలు రైతుగా గుర్తింపు పొందిన వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చునని కావున రైతులు అందరూ మీ గ్రామంలోని ఆర్ఎస్కే లను సంప్రదించి e పంట నమోదు చేయించుకొనవలెనని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలియజేశారు ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి గ్రామమునందు e పంట నమోదును పరిశీలించటం జరిగినదని తెలియజేశారు

Sthanikam

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఇప్పటివరకు మొక్కజొన్న 8000 ఎకరాలు మరియు వరి 500 ఎకరాలు సాగులో ఉన్నవని రైతులుకు అవసరమయ్యే యూరియా నిల్వలు అన్ని పిఎసిఎస్ లనందు 135 మెట్రిక్ టన్నులు మరియు ప్రైవేట్ షాపుల నందు 100 మెటెక్ టన్నులు అందుబాటులో ఉంచటం జరిగినదని రైతులు ముఖ్యంగా ఈ రబీ సీజన్ కు e పంట నందు మొక్కజొన్న వరి పంటలను నమోదు చేయించుకొనవలెనని e పంట నమోదు అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నదని రైతులు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద సహాయ వ్యవసాయ అధికారి విఏఏ లేదా వీహెచ్ఏ లను కలసి మీ సర్వేనెంబర్ ఆధార్ నెంబర్లతో e పంట నందు నమోదు చేసుకోవలెనని e పంట నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వం కల్పించే గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి లభిస్తుందని ధాన్యం కొనుగోలు పంట నష్టపరిహారం సీసీఆర్సీ కార్డులు పంట రుణాలు రైతుగా గుర్తింపు పొందిన వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చునని కావున రైతులు అందరూ మీ గ్రామంలోని ఆర్ఎస్కే లను సంప్రదించి e పంట నమోదు చేయించుకొనవలెనని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలియజేశారు ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి గ్రామమునందు e పంట నమోదును పరిశీలించటం జరిగినదని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News