రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్
రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్
GADDAM JAGANMOHAN REDDY
రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతున్నదని సహాయ వ్యవసాయ సంచాలకులు శశికళ, విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పు సుల్తాన్ కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖులోపుగా పూర్తి చేసుకోవాలని, మున్ముందు వ్యవసాయ శాఖ నుంచి అందే పథకాలు, పంట నష్టం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, ఎరువులు , ధాన్యం కొనుగోలు కేవలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించే రైతులకు మాత్రమే లభ్యం అవుతాయని తెలియజేశారు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం లేదా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ రెండు యాప్లను మొబైల్ లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి