Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 AM

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్
February 11, 2026 05:15 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతున్నదని సహాయ వ్యవసాయ సంచాలకులు శశికళ, విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పు సుల్తాన్ కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖులోపుగా పూర్తి చేసుకోవాలని, మున్ముందు వ్యవసాయ శాఖ నుంచి అందే పథకాలు, పంట నష్టం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, ఎరువులు , ధాన్యం కొనుగోలు కేవలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించే రైతులకు మాత్రమే లభ్యం అవుతాయని తెలియజేశారు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం లేదా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ రెండు యాప్లను మొబైల్ లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News