Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 AM

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్
11-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతున్నదని సహాయ వ్యవసాయ సంచాలకులు శశికళ, విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పు సుల్తాన్ కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖులోపుగా పూర్తి చేసుకోవాలని, మున్ముందు వ్యవసాయ శాఖ నుంచి అందే పథకాలు, పంట నష్టం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, ఎరువులు , ధాన్యం కొనుగోలు కేవలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించే రైతులకు మాత్రమే లభ్యం అవుతాయని తెలియజేశారు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం లేదా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ రెండు యాప్లను మొబైల్ లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Sthanikam

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

Article Image

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతున్నదని సహాయ వ్యవసాయ సంచాలకులు శశికళ, విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పు సుల్తాన్ కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖులోపుగా పూర్తి చేసుకోవాలని, మున్ముందు వ్యవసాయ శాఖ నుంచి అందే పథకాలు, పంట నష్టం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, ఎరువులు , ధాన్యం కొనుగోలు కేవలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించే రైతులకు మాత్రమే లభ్యం అవుతాయని తెలియజేశారు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం లేదా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ రెండు యాప్లను మొబైల్ లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News