Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:20 AM

రైతులే స్వయంగా e పంట నమోదు

రైతులే స్వయంగా e పంట నమోదు

రైతులే స్వయంగా e పంట నమోదు
February 02, 2026 08:03 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రైతులు వారి మొబైల్ ఫోన్ లో APAIMS 2.0 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని 4 అంకెల MPIN సెట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఆధారంగా వెబ్ ల్యాండ్ తో అనుసంధాన మైన రైతుకు చెందిన అన్ని భూ కమతాలు ఆ యాప్ లో కనిపిస్తాయి రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చేయని భూములు రైతులు పంట నమోదు చేసుకొనుటకు యాప్ లో కనిపిస్తాయి. పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్సు హద్దులతో కూడిన పొలంలో ఉంటేనే పంట నమోదు అవుతుంది ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత RSK సిబ్బందికి ధృవీకరణకు వెళ్తుంది. అంతేకాక ఈ యాప్ లో రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చెందిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకో వచ్చును. వివరాలు సరిగా లేకపోతే రైతులు ఫిర్యాదు చేసే అవకాశం కూడా రైతులకు కల్పించారని తిరువూరు మండల వ్యవసాయ అధికారి పి పద్మ తెలియచేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News