Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:56 PM

రైతులే స్వయంగా e పంట నమోదు

రైతులే స్వయంగా e పంట నమోదు

రైతులే స్వయంగా e పంట నమోదు
February 02, 2026 08:03 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రైతులు వారి మొబైల్ ఫోన్ లో APAIMS 2.0 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని 4 అంకెల MPIN సెట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఆధారంగా వెబ్ ల్యాండ్ తో అనుసంధాన మైన రైతుకు చెందిన అన్ని భూ కమతాలు ఆ యాప్ లో కనిపిస్తాయి రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చేయని భూములు రైతులు పంట నమోదు చేసుకొనుటకు యాప్ లో కనిపిస్తాయి. పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్సు హద్దులతో కూడిన పొలంలో ఉంటేనే పంట నమోదు అవుతుంది ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత RSK సిబ్బందికి ధృవీకరణకు వెళ్తుంది. అంతేకాక ఈ యాప్ లో రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చెందిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకో వచ్చును. వివరాలు సరిగా లేకపోతే రైతులు ఫిర్యాదు చేసే అవకాశం కూడా రైతులకు కల్పించారని తిరువూరు మండల వ్యవసాయ అధికారి పి పద్మ తెలియచేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News