Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:52 AM

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం
24-05-2026 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

28లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.

కేతపల్లి, నకిరేకల్‌, కట్టంగూర్ మండలాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

నకిరేకల్‌ ఎంఆర్వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో చర్చించారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ చైర్‌పర్సన్ గుత్తా మంజుల, మాధవ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

28లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.

కేతపల్లి, నకిరేకల్‌, కట్టంగూర్ మండలాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

నకిరేకల్‌ ఎంఆర్వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో చర్చించారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ చైర్‌పర్సన్ గుత్తా మంజుల, మాధవ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News