Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:34 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్
April 09, 2026 01:48 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ పేర్కొన్నారు. లక్ష్మీదేవిగూడెం పీఏసీఎస్ సల్కునూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సహకార మానిటరింగ్ అధికారి రజితతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి వారి పంటలకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి నర్సయ్య, సెక్రటరీ వాకిటి నరేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News