Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం” ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 03:09 PM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్
April 09, 2026 01:48 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ పేర్కొన్నారు. లక్ష్మీదేవిగూడెం పీఏసీఎస్ సల్కునూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సహకార మానిటరింగ్ అధికారి రజితతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి వారి పంటలకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి నర్సయ్య, సెక్రటరీ వాకిటి నరేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News