PRINT TIME: July 11, 2026 06:14 AM
రైతుల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; ఎమ్మెల్యే సామెల్
రైతుల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; ఎమ్మెల్యే సామెల్
February 19, 2026 07:23 PM
82 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM) ద్వారా మంజూరైన తుంగతుర్తి మండల రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేశారు.రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నుముక అని అన్నారు, రైతుబాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది,ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి పథకాన్ని రైతులుసద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వై స్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గుడిపాటి సైదులు, మండల అధ్యక్షుడు దొంగరీగోవర్ధన్, రైతులు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి