Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:25 PM

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి
06-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
  1. రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నిక
  2. రైతు సంఘం పట్టణ అధ్యక్షులుగా బర్ల వెంకటేష్,కార్యదర్శిగా బందెల ఎల్లయ్య ఎన్ని

భువనగిరి:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సింగన్నగూడెంలో రైతు సంఘం భువనగిరి పట్టణ ప్రథమ మహాసభ రైతు సంఘం సీనియర్ నాయకులు కొలుపుల కృష్ణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని,రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోసం చేసిందనిన్నారు.రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కాలేదని అన్నారు. కొత్త కొత్త యాపులను తీసుకువచ్చి యూరియా రైతులకు అందించే విషయంలో గందరగోళాన్ని సృష్టించి యూరియా అందించే పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఏకకాలంలో రైతు బందును విడుదల చేసేదని అన్నారు.ఈ ప్రభుత్వం అలా చేయకుండా విడతల వారీగా విడుదల చేస్తుందనిన్నారు. ఈ వచ్చే వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవాలని అన్నారు. రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని,జిల్లాలోని రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ మహాసభలో 11మందితో పట్టణ కమిటీ ఎన్నిక కాగా రైతు సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా బర్ల వెంకటేష్,బందెల ఎల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,రైతు సంఘం నాయకులు బందెల ఎల్లయ్య,పోకల దయానంద్,ఊదరి బాలరాజు,ఎనబోయిన లింగమూర్తి,నరాల నరసింహ,ఊదరికృష్ణ,బండి రవి,బండి వెంకటేష్,మేడబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

Article Image
  1. రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నిక
  2. రైతు సంఘం పట్టణ అధ్యక్షులుగా బర్ల వెంకటేష్,కార్యదర్శిగా బందెల ఎల్లయ్య ఎన్ని

భువనగిరి:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సింగన్నగూడెంలో రైతు సంఘం భువనగిరి పట్టణ ప్రథమ మహాసభ రైతు సంఘం సీనియర్ నాయకులు కొలుపుల కృష్ణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని,రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోసం చేసిందనిన్నారు.రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కాలేదని అన్నారు. కొత్త కొత్త యాపులను తీసుకువచ్చి యూరియా రైతులకు అందించే విషయంలో గందరగోళాన్ని సృష్టించి యూరియా అందించే పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఏకకాలంలో రైతు బందును విడుదల చేసేదని అన్నారు.ఈ ప్రభుత్వం అలా చేయకుండా విడతల వారీగా విడుదల చేస్తుందనిన్నారు. ఈ వచ్చే వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవాలని అన్నారు. రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని,జిల్లాలోని రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ మహాసభలో 11మందితో పట్టణ కమిటీ ఎన్నిక కాగా రైతు సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా బర్ల వెంకటేష్,బందెల ఎల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,రైతు సంఘం నాయకులు బందెల ఎల్లయ్య,పోకల దయానంద్,ఊదరి బాలరాజు,ఎనబోయిన లింగమూర్తి,నరాల నరసింహ,ఊదరికృష్ణ,బండి రవి,బండి వెంకటేష్,మేడబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News